World Athlete Of The Year Award- 2023
- ఒలంపిక్ మరియు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ జావెలిన్ త్రోయర్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా
- ఈ నీరజ్ చోప్రాకు వరల్డ్ అథ్లెటిక్స్ అందించే 2023 పురుషుల వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సంబంధించి 11 మంది నామినిలో నిలవడం జరిగింది
- ఈ అవార్డు ఎంపిక ప్రక్రియ అనేది మూడు దశల్లో జరుగుతుంది
- 1) వరల్డ్ అథ్లెటిక్ కౌన్సిల్ వారు వేసే ఓట్లు ద్వారా ఎంపిక చేస్తారు
- 2) వరల్డ్ అథ్లెటిక్ ఫ్యామిలీ అదేవిధంగా
- 3) పబ్లిక్ వేసే ఓట్ల ద్వారా కూడా ఎంపిక చేయడం
- ఇలా మూడు దశల ద్వారా ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు
- దీంట్లో కౌన్సిల్ యొక్క ఓట్లనేవి 50% వెయిటేజ్ ని కలిగి ఉన్నాయి
- ఇక మిగిలిన 50 శాతం ఓట్లు వరల్డ్ అథ్లెటిక్స్ ఫ్యామిలీ అదేవిధంగా పబ్లిక్ ఓట్స్
- ఈ రెండిటిని సమానంగా డివైడ్ చేసి లెక్కించడం జరుగుతుంది.
07/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK
03/11/2023 PDF File :- LINK
- ఆస్ట్రేలియా - ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశాన్ని AIESC సమావేశంగా పేర్కొంటాం
- ఈ సమావేశం గుజరాత్ లోని ఐఐటి గాంధీనగర్ లో తొలిసారిగా నిర్వహించబడింది
- భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య విద్య మరియు నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకారానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించిన కీలక ఘట్టాన్ని సూచిస్తుంది
- ఈ AIESC మనకు 2011 సంవత్సరంలోనే ఏర్పాటు కావడం జరిగింది
- AIEC పేరుతో ఏర్పాటు అయింది
- దీని యొక్క లక్ష్యం
- భవిష్యత్తు శ్రామిక శక్తిని రూపొందించడం
- సంస్థాగత భాగస్వామ్యాలను పెంపొందించడం
- ఈ అంశాల మీద దృష్టి పెట్టడం ద్వారా రెండు దేశాల మధ్య విద్యా మరియు నైపుణ్య అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది
- ATAL INNOVATION MISSION (AIM) అనే కార్యక్రమానికి నీతి అయోగ్ శ్రీకారం చుట్టింది
- ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం కి అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ATL) MARATHON 2023-24 పేరుతో దరఖాస్తులను ప్రారంభించడం అనేది జరిగింది
- జాతీయస్థాయి ఆవిష్కరణకు సంబంధించినటువంటి సవాళ్లను వెలిగేతి చూపడం కోసం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారితో అదేవిధంగా Yuwaah మరియు UNICEF వారితో collaborate కావడం జరిగింది
- 2023-2024 ATL MARATHON అనేది భారతదేశ యొక్క 75వ గణతంత్ర దినోత్సవం యొక్క నేపథ్యంలో రూపొందించబడింది
- ఈ MARATHON లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొని అంతరిక్షం, వ్యవసాయం,విద్య, వైద్యం వంటి రంగాల్లో ఉన్నటువంటి సమస్యలకు వినూత్నమైనటువంటి రీతిలో పరిష్కార మార్గాలను చూపెట్టడం దీని యొక్క లక్ష్యం
భారత్ - నేపాల్ సైనిక సమావేశాలు
- నేపాల్ మరియు భారత సైనిక దళాల మధ్య ప్రతి ఏటా మూడు రోజులపాటు ఒక సమావేశం నిర్వహించబడడం అనేది జరుగుతుంది
- ఈ ద్వైపాక్షిక సమావేశంలో భారత్ నుంచి సహస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ అయిన రష్మీ శుక్లా అదేవిధంగా
- నేపాల్ తరుపున సాయుధ పోలీస్ దళం ఇన్స్పెక్టర్ జనరల్ అయిన రాజు ఆర్యాల్ వీరిరువురు పాల్గొననున్నారు
- ఈ యొక్క సమావేశం ఢిల్లీలో జరగనున్నది
- ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి
- అలాగే సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాల కట్టడి వంటి తదితరాంశాలకు సంబంధించిన విషయాల పైన ఇక్కడ చర్చించనున్నారు
- బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి నేరాలను తగ్గించడం కోసం BSF తేనెటీగల పెంపకానికి సంబంధించి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
- ఈ తేనెటీగల పెంపకం ద్వారా స్మగ్లీంగ్ మరియు ఇతర నేరాలకు కళ్లెం వెయ్య వచ్చు
- వీటిని ఒక అస్త్రంగా వినియోగించవచ్చని అధికారులు భావిస్తున్నారు
- స్థానికంగా ఉన్నటువంటి వారికీ జీవనోపాధిని కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది
- ఈ కార్యక్రమాన్ని బిఎస్ఎఫ్ వారు పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో చేపట్టారు
- ఈ యొక్క కార్యక్రమానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు తోడ్పాటు అందిస్తున్నారు
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment