ఆసియన్-ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్
- ఇండోనేషియా (జకార్తా) లో భారత్ 5 రోజుల పాటు జరిగే తృణధాన్యాల పండుగను బుధవారం ప్రారంభించింది
- దీని లక్ష్యం
- రైతు అనుకూల చిరుధాన్యాలపై అవగాహన పెంచడం
- సుస్థిర ఆహారాన్ని ఎంపిక చేయడం
- సిరి ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం
- పది దేశాల సభ్యత్వం గల ఆసియన్ కూటమిలో వ్యాపార అవకాశాలు కల్పించడం
- భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ , The Indian mission to ASEAN వారు సంయుక్తంగా ఈ ఆసియన్ - ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ని ప్రారంభించడం జరిగింది
- ఈ ఫెస్టివల్ ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది
- ఈ ఫెస్టివల్ లో భారత్ కు చెందిన FPOలు, అంకుర సంస్థలు, అదేవిధంగా చెప్ లు వీరందరూ కూడా పాల్గొననున్నారు
- ఆసియన్ కూటమిలో సభ్యత్వం కలిగిన దేశాలు
- ఇండోనేషియా,మలేషియా, పిలిపిన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనైన్, వియత్నం, లావోస్, మయన్మార్, కాంబోడియా
25/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK23/11/2023 PDF File :- LINK
- వీరు సుప్రీంకోర్టు యొక్క తొలి మహిళా న్యాయమూర్తి గా పని చేసారు
- కేరళలోని కొల్లం ఆసుపత్రిలో గురువారం కన్నుమూశారు
- ఫాతిమా బివి గారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు
- వీరి యొక్క ప్రత్యేకతలు
- 1927 ఏప్రిల్ 30న కేరళలోని పతనంథిట్ట లో జన్మించారు
- తండ్రి ప్రోత్సాహంతో ఆమె న్యాయవాద వృత్తిని అభ్యసించారు
- 1983 నుంచి 89 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు
- 1989 అక్టోబర్ 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం అనేది కూడా జరిగింది
- గతంలో వీరు తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేశారు
- నిషాన్-ఇ- పాకిస్తాన్ =} పాక్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం
- ఈ అత్యున్నత పౌర పురస్కారం మాఫద్దాల్ సైఫుద్దీన్ వరించింది
- మాఫద్దాల్ సైఫుద్దీన్ ప్రత్యేకతలు
- ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బహ్ర ఇస్లామిక్ సంస్థ యొక్క అధిపతి యే ఈ సైఫుద్దీన్
- ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల వరకు విస్తరించి ఉంది
- ఈ సంస్థకు ప్రస్తుతం సైఫుద్దీన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు
- పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి బుధవారం ఈ పురస్కరాల గ్రహితల వివరాలు ప్రకటించారు
- ఈ పురస్కారం అందుకోనున్న నాలుగో భారతీయుడుగా సైఫుద్దీన్ చరిత్ర లో నిలిచారు
25/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK23/11/2023 PDF File :- LINK
- వీటి కట్టడికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో గురువారం చర్చలు జరిపారు
- ఈ డీప్ ఫేక్ వీడియోలు నియంత్రించడానికి పది రోజుల్లో పూర్తిస్థాయి కార్యాచరణను సంబంధించి ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు
- ఆ ఫేక్ వీడియోలు సృష్టికర్తలకు జైలు శిక్ష & జరిమానాన్ని విధిస్తామని తెలియజేశారు
- డిప్ ఫేక్ సృష్టికర్తలకు, దానిని ప్రసారం చేసిన వేదికకు పూర్తి బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొనడం జరిగింది
- NIA మరియు పౌరవిమానాయాన భద్రత
- ఇటీవాళ ఎయిర్ ఇండియా పై బెదిరింపుతో ఖలిస్తాన్ యొక్క ఉగ్రవాది మరియు
- SFJ (సిక్కు ఫర్ జస్టిస్) వ్యవస్థాపకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేయడంతో ఈ అంశం వార్తల్లో నిలిచింది
- ఈ SFJ సంస్థని భారత్ 2019లో నిషేధించింది
- చట్ట విరుద్ధమైన సంస్థగా నిషేధించడం జరిగింది
- దానికి కారణం
- దేశ వ్యతిరేక విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతుంది
- జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇండియన్ పీనల్ కోడ్(IPC) లో SFJ కి వ్యతిరేకంగా చట్టపరంగా కొన్ని నిబంధనలు కూడా చేసింది
25/11/2023 PDF File :- LINK
TODAY PDF File :- LINK23/11/2023 PDF File :- LINK
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment