తలసరి అప్పు
- తలసరి ఆదాయాన్ని ఇంగ్లీషులో Per Capita Income అంటాము
- జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం
- తలసరి ఆదాయాన్ని దేశ అభివృద్ధికి కొలమానంగా సూచిస్తాము
- తలసరి ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత అభివృద్ధి చెందినట్టు
- ఆదే తలసరి అప్పు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతగా క్షీణించినట్టు
- ఇటీవల తృణముల్ కాంగ్రెస్ సభ్యుడైన అటువంటి డెరెక్ ఓబ్రియన్ తలసరి అప్పు కు సంబంధించి లోక్ సభలో ఈ ప్రశ్నను లేవనెత్తడంతోనీ ఈ అంశం వార్తల్లో నిలిచింది
- కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనికి సరైనటువంటి వివరణ ఇచ్చారు
- గత పది ఏళ్లలో తలసరి అప్పు 101% పైగా శాతం పెరిగింది
- తలసరి ఆదాయం మాత్రం కేవలం 62.59% మాత్రమే వృద్ధి చెందింది
- 2011-12 మార్చినాటికి కేంద్ర ప్రభుత్వ తలసరి అప్పు 29,127 రూపాయలు ఉంటే
- 2022 -23 మార్చినాటికి 58,709 రూపాయలకి చేరింది
- దీంట్లో దేశ తలసరి అప్పు 26,481 నుంచి 55,528 రూపాయలకి చేరడం అనేది జరిగింది
- ఇక విదేశీ తలసరి అప్పు 2647 రూపాయల నుంచి 3181 రూపాయలకు చేరడం జరిగింది
TODAY PDF File :- LINK
05/12/2023 PDF File :- LINK
PM Kisan
- Pradhan Mantri Kisan Samman Nidhi =} PM Kisan
- 2019లో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది
- దీని యొక్క ఉద్దేశం
- దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించడం
- ఈ పథకం ద్వారా ఏడాదికి ఆరువేల రూపాయలు అందిస్తారు
- ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు
- 2018 వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది
- ఈ పథకం ద్వారా రైతులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు
- ఈ స్కీమ్ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైంది
- ఈ పథకం నుంచి ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం
- దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పేరు మీదుగా రైతులకు ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది.
- ప్రస్తుతం పిఎం కిసాన్ కింద ఇచ్చే 6000 రూపాయల మొత్తాన్ని పెంచే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
- ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమార్ లోక్ సభలో జరిగిన సమావేశంలో తెలియజేసారు
TODAY PDF File :- LINK
05/12/2023 PDF File :- LINK
భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానం
- 2030 నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది
- ఈ విషయాన్ని ప్రముఖ S&P గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ తన నివేదిక లో పేర్కొంది
- 2023-24 లో 6.4 శాతంగా ఉన్న మన దేశ దేశ జీడీపీ వృద్ధి అనేది
- 2024-25 నాటికి 6.9% శాతంగా,
- 2026-27 నాటికి 7% శాతంగా
- 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని ఈ S&P గ్లోబల్ సంస్థ తన నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది
- ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది
- భారత్ 2030 నాటికి జపాన్ ని అధిగమించి ఆసియా పసిఫిక్ లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందే అవకాశం ఉంది
- 1) అమెరికా
- 2) చైనా
- 3) జర్మనీ
- 4) జపాన్
- భారత్ ముందున్న సవాళ్లు :-
- తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి
- తయారీ రంగానికి కేంద్రంగా నిలపడమే భారత్ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు
TODAY PDF File :- LINK
05/12/2023 PDF File :- LINK
AAAI
- దీని యొక్క పూర్తి నామం అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
- ఈ అసోసియేషన్ కి సంబంధించి డిసెంబర్ 1న సర్వసభ్య సమావేశం జరిగింది
- ఈ సమావేశం యొక్క ప్రత్యేకత
- అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క
- అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ ని ఎంపిక చేస్తే,
- ఉపాధ్యక్షుడిగా రానా బారువాను ఎంపిక చేసారు
- ప్రశాంత్ కుమార్ =} (గ్రూప్ ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణాసియా CEO)
- రానా బారువా =} (హవాస్ ఇండియా గ్రూప్ CEO)
- వీరిరువురిని అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయడంతో పాటు
- ఈ అసోసియేషన్ కి పలువురు సభ్యులను కూడా ఎంపిక చేయడం అనేది జరిగింది
TODAY PDF File :- LINK
05/12/2023 PDF File :- LINK
ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది.
వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.
TODAY PDF File :- LINK
Comments
Post a Comment